Thursday, 3 March 2022

ఉక్రెయిన్‌లో 3 వేల మంది విద్యార్థుల బందీ: పుతిన్ సంచలనం

రష్యా ఉక్రెయిన్ యుద్దంలో మునిగిపోయాయి. ఇతర దేశాలకు చెందిన వారి తరలింపు కొనసాగుతోంది. ఇండియాకు చెందిన విద్యార్థులను కూడా తరలిస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులు ఉన్నారట. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. 3 వేల మంది విద్యార్థులు బందీలుగా ఉన్నారని వివరించారు. భారత్‌తో పాటు చైనా విద్యార్థులు కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/tTdu9Il
https://ift.tt/Zq3aDUh

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour