Friday, 11 March 2022

అమరావతిపై సుప్రీంలో కేవియట్ - బడ్జెట్ లో రాజధాని కోసం ఇలా : ఈ సమావేశాల్లోనే కొత్తగా..!!

అమరావతి భవిష్యత్ ఏంటి. మూడు రాజధానులే తమ వైఖరి అంటున్న ప్రభుత్వం ఏం చేయబోతోంది. 2022-23 వార్షిక బడ్జెట్ లో ప్రభుత్వం ఎక్కడా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించలేదు. గవర్నర్ ప్రసంగంలో పరోక్షంగా తమ విధానం వికేంద్రీకరణ అని..దాని కోసం మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. కానీ, బడ్జెట్ లో మాత్రం మూడు రాజధానుల ఊసే లేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/S8MYJsR
https://ift.tt/tqbuJ6R

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour