అమరావతి భవిష్యత్ ఏంటి. మూడు రాజధానులే తమ వైఖరి అంటున్న ప్రభుత్వం ఏం చేయబోతోంది. 2022-23 వార్షిక బడ్జెట్ లో ప్రభుత్వం ఎక్కడా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించలేదు. గవర్నర్ ప్రసంగంలో పరోక్షంగా తమ విధానం వికేంద్రీకరణ అని..దాని కోసం మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. కానీ, బడ్జెట్ లో మాత్రం మూడు రాజధానుల ఊసే లేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/S8MYJsR
https://ift.tt/tqbuJ6R
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment