చండీగఢ్: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిగా నియమితులైన భగవంత్ మాన్. శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలంతా ప్రజల కోసం పనిచేయాలని, అహంకారంతో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం గడపాలని సూచించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8vCdhOx
https://ift.tt/sGP1pug
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment