Friday, 11 March 2022

అహంకారం వద్దు, ప్రజలతోనే ఉండండి: ఆప్ ఎమ్మెల్యేలకు పంజాబ్ శాసనసభాపక్ష నేత భగవంత్ మాన్

చండీగఢ్: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిగా నియమితులైన భగవంత్ మాన్. శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలంతా ప్రజల కోసం పనిచేయాలని, అహంకారంతో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం గడపాలని సూచించారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8vCdhOx
https://ift.tt/sGP1pug

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour