ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఉగాది నాటికి అంటే ఏప్రిల్ 2 నాటికి ఎట్టి పరిస్ధితుల్లోనూ కొత్త జిల్లాలు ఏర్పాటై తీరుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంచుకున్న సమయం మాత్రం వివాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా జనాభా లెక్కింపు, నియోజకవర్గాల పునర్విభజన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YM76htW
https://ift.tt/B2Xd6f0
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment