Saturday, 12 March 2022

సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీల రాజీనామాలపై కాంగ్రెస్ ఇచ్చిన క్లారిటీ ఇదీ..!

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో భూకంపాన్నిపుట్టించాయి. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా- ఏ ఒక్క చోట కూడా నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. మొన్నటిదాకా అధికారంలో ఉన్న పంజాబ్‌ను సైతం కోల్పోవడం.. కాంగ్రెస్ పార్టీ పతనానికి పరాకాష్ఠ. గోవా, ఉత్తరాఖండ్‌లల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Yt4z5as
https://ift.tt/B2Xd6f0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour