Sunday, 13 February 2022

Uttar Pradesh polls: రేపే రెండో దశ పోలింగ్, 55 స్థానాలకు ఎన్నికలు, పోటీలో ముఖ్యులు వీరే

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోహిల్‌ఖండ్ ప్రాంతంలోని కొన్ని సహా తొమ్మిది జిల్లాల్లోని 55 స్థానాలకు సోమవారం ఉత్తరప్రదేశ్‌లో రెండవ దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది, ఇందులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఆజం ఖాన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VxU52nM
https://ift.tt/ln6XjYu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour