Sunday, 13 February 2022

శ్రీవారి భక్తులకు శుభవార్త: 15 నుంచి ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు, రెండేళ్ల తర్వాత జారీ

తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా నిలిపి వేసిన ఆఫ్‌లైన్‌ టికెట్ల జారీని టీటీడీ ఈ నెల 15 నుంచి పునరుద్ధరించనుంది. 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rYZejnc
https://ift.tt/ln6XjYu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour