Friday, 4 February 2022

IT Hub: అద్దె డబ్బులు అడిగిన మేనేజర్ ను కొట్టి చంపేసిన విదేశీయుడు, టూరిస్టు వీసాతో వచ్చి !

బెంగళూరు: విదేశాల నుంచి టూరిస్టు వీజాతో భారత్ చేరుకున్న యువకుడు ఇక్కడ పలు సిటీల్లో సంచరించాడు. టూరిస్టు వీసా గడుపు పూర్తి అయిన తరువాత అతను అతని దేశానికి వెళ్లకుండా ఇక్కడే మకాం వేశాడు. వ్యాపారం చేస్తున్నానని, ఉద్యోగం చేస్తున్నానని అందరిని నమ్మించి ఐటీ హబ్ లో కాలం గడిపేశాడు. ఆరు నెలలకు ఒకసారి ఇళ్లు మారుస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/oZ2WOXp
https://ift.tt/F9uXfGo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour