Friday, 4 February 2022

తెలంగాణలో కొత్తగా 2387 కరోనా కేసులు: రాష్ట్రంలో 30వేలకుపైగానే యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 79,561 నమూనాలను పరీక్షించగా.. 2387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 7,74,215కి చేరింది. ఒక మరణం సంభవించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4097కు పెరిగింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jgps95z
https://ift.tt/F9uXfGo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour