Saturday, 26 February 2022

నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు - ఛాన్స్ దక్కేదెవరికి : ఆ పదవుల్లో వారికే ఇస్తారా..!!

ఏపీలో కొత్త జిల్లాల కసరత్తు వేగవంతం చేసారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 26 జిల్లాలుగా మార్చేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇక, మార్చి 10వ తేదీ వరకు అభిప్రాయ సేకరణకు అవకాశం ఇచ్చి.. ఆ తరువాత తుది ముసాయిదా విడుదల చేయనున్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే 13 జిల్లాల్లోనూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/uhyDLbJ
https://ift.tt/kAGLQts

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour