Saturday, 26 February 2022

ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు - మార్గదర్శకాలు జారీ : కొత్త జిల్లాల్లో ఇలా..!!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియలో నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఉగాది నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కీలకమైన పరిపాలనా వ్యవస్థ పైన కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డర్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NB7COs9
https://ift.tt/kAGLQts

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour