Monday, 28 February 2022

శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు: శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు

అమరావతి: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తుతున్నారు. తెల్లవారు జాము నుంచే ఆలయాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. మహా శివుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తోన్నారు. శివలింగాలను అభిషేకిస్తోన్నారు. శివ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రఖ్యాత శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తజన సంద్రంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శివాలయాల్లో ఇదే పరిస్థితి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Jqx0nAZ
https://ift.tt/KAVxdj5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour