Monday, 28 February 2022

ఢిల్లీలో కేసీఆర్: కేజ్రీవాలతోపాటు పలు కీలక భేటీలు, మరో ముందడుగు పడనుందా?

హైదరాబాద్/న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కీలక నేతలను సీఎం కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sqGOU2l
https://ift.tt/KAVxdj5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour