అమరావతి: కాపు సామాజికవర్గానికి ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ ఇచ్చింది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ ఎత్తివేసింది. ఏ ఒక్క కేసు లేకుండా అన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార బిశ్వజిత్ ఈ జీవోలను విడుదల చేశారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. పోలీస్ స్టేషన్ల పేర్లు, కేసు నంబర్ల జాబితాను ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DTOCQZNIx
https://ift.tt/HIjAfVXiW
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment