Monday, 14 February 2022

కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్‌: ఉద్యోగుల విభజనపై దృష్టి: వర్క్ టు సర్వ్: అప్పటిదాకా గడువు

అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. తుది నోటిఫికేషన్‌పై కసరత్తు ముమ్మరం చేస్తోంది. జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు అందిన విజ్ఞప్తులన్నింటినీ తెప్పించుకుంటోంది. తుది నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి ఉద్దేశించిన గడువు సమీపిస్తోండటంతో- దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అన్ని ప్రాంతాల ప్రజల డిమాండ్లు, మనోభావాలను గౌరవిస్తూ తుది నోటిఫికేషన్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EaCgqk5
https://ift.tt/XonDdbU

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour