Monday, 14 February 2022

బీజేపీకి వ్యతిరేకంగా ‘మిషన్ యూపీ’తో ఎస్కేఎం ప్రచారం, ఆశిష్‌కు బెయిల్‌పై టికాయత్ ఫైర్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు మిషన్ ఉత్తరప్రదేశ్‌ను చేపడుతున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చ తెలిపింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రచారం నిర్వహిస్తామని పేర్కొంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు నేతలు సంయుక్త కిసాన్ మోర్చను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాకేష్ టికాయత్, యోగేంద్ర యాదవ్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NKIg6zx
https://ift.tt/XonDdbU

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour