న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు మిషన్ ఉత్తరప్రదేశ్ను చేపడుతున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చ తెలిపింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రచారం నిర్వహిస్తామని పేర్కొంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు నేతలు సంయుక్త కిసాన్ మోర్చను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాకేష్ టికాయత్, యోగేంద్ర యాదవ్,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NKIg6zx
https://ift.tt/XonDdbU
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment