Tuesday, 22 February 2022

ఢిల్లీలో ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండ్: స్వదేశానికి విద్యార్థులు: అక్కడి భయానక పరిస్థితుల గురించి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ నివసిస్తోన్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తీసుకొస్తోంది విదేశాంగ మంత్రిత్వ శాఖ. దీనికోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖను సమన్వయం చేసుకుంటోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని రాయబార కార్యాలయం నుంచి వారి పూర్తి వివరాలను తెప్పించుకుంది. దశలవారీగా విద్యార్థులు, పౌరులను స్వస్థలానికి చేర్చే ప్రయత్నాలను మొదలు పెట్టింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ard6m31
https://ift.tt/rNcn8gf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour