న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారస్తులు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఇప్పటి వరకు రూ. 18వేల కోట్లను ఆయా బ్యాంకులకు బదిలీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ndrRPoD
https://ift.tt/rNcn8gf
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment