Wednesday, 23 February 2022

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహెల్ ఛోక్సీల నుంచి బ్యాంకులకు రూ. 18వేల కోట్లు: సుప్రీంకు కేంద్రం

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారస్తులు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఇప్పటి వరకు రూ. 18వేల కోట్లను ఆయా బ్యాంకులకు బదిలీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ndrRPoD
https://ift.tt/rNcn8gf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour