Monday, 21 February 2022

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఎమర్జెన్సీ ఓపెన్ మీటింగ్: ఉక్రెయిన్‌పై భారత్ స్టేట్‌మెంట్

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో- అంతర్జాతీయ స్థాయి పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను స్వతంత్ర దేశాలుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రకటన దీనికి కారణమైంది. ఈ రెండు రీజియన్లు ఇక స్వతంత్రంగా వ్యవహరిస్తాయంటూ పుతిన్ చేసిన ప్రకటన.. అమెరికాను కదనరంగంలోకి దింపినట్టయింది. అగ్రరాజ్యానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fymB4F8
https://ift.tt/CuxWqsp

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour