Monday, 21 February 2022

పుతిన్ సంచలనం: ఆ రెండు రీజియన్లు ఇక సర్వ స్వతంత్రం: అమెరికా చేతిలో కీలుబొమ్మగా

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కీలక ప్రకటన చేశారు. సుదీర్ఘకాలంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘర్షణ పూరక వాతావరణం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అమెరికా సహా జర్మనీ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/vHmwnrP
https://ift.tt/dpFKZGa

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour