Thursday, 3 February 2022

అఖిలేశ్ తన తండ్రి మాటనే లెక్క చేయరు..జయంత్ మాట వింటారా? : అమిత్ షా

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అధికారం కోసం ఎత్తులుపై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రజలకు ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూ కదన రంగంలో దూసుకుపోతున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపే ఈ యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనే పార్టీల‌న్నీ దృష్టి పెట్టాయి. తమ పట్టుకోసం సర్వ శక్తులా ఒడ్డుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NpiFuZ3
https://ift.tt/QkKTRz4UJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour