2022-23 సంవత్సరం నుంచి ఈ-పాస్పోర్ట్(ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్)ను ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్తో విదేశాలకు వెళ్లే వారికి అనేక సౌకర్యాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే, ఈ-పాస్పోర్ట్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది? రాబోయే రోజుల్లో సాధారణ పాస్పోర్ట్ స్థానంలో ఈ-పాస్పోర్ట్ను ఎలా ప్రవేశపెడతారు?
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kmtvOTQ
https://ift.tt/QkKTRz4UJ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment