Thursday, 10 February 2022

యూపీ లో ఈవీఎం కలకలం - కైరానా లో నెంబరు లేని కారులో : ఎస్పీ కార్యకర్తల గుర్తింపు ..!!

హోరా హోరీగా సాగుతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. తొలి విడత పోలింగ్ లో 60.17 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. గతం కంటే ఇది తక్కువ. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చాలా చోట్ల ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hC6KfOR
https://ift.tt/4ajfIVs

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour