కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో పలు భవనాలు...స్థలాలు తనఖాలు పెట్టిన పరిస్థితి ఎదురైంది. ఇక, ఇప్పుడు పార్కులు సైతం తనఖా పెడుతున్నారు. తాజాగా.. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బెజవాడలోని ప్రధాన పార్కు ను తనఖా పెట్టింది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉండే భారీ విలువ ఉన్న బెర్మ్ పార్కును హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు తనఖా పెట్టారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BYvs1nN
https://ift.tt/4ajfIVs
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment