Thursday, 10 February 2022

తాకట్టులో బెజవాడ బెర్మ్‌ పార్కు - రూ.143 కోట్ల రుణం : తనఖా ప్రక్రియలో ఆసక్తికర అంశాలు..!!

కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో పలు భవనాలు...స్థలాలు తనఖాలు పెట్టిన పరిస్థితి ఎదురైంది. ఇక, ఇప్పుడు పార్కులు సైతం తనఖా పెడుతున్నారు. తాజాగా.. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బెజవాడలోని ప్రధాన పార్కు ను తనఖా పెట్టింది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉండే భారీ విలువ ఉన్న బెర్మ్‌ పార్కును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తనఖా పెట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BYvs1nN
https://ift.tt/4ajfIVs

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour