Saturday, 5 February 2022

‘చోటా ఆద్మీ బడా కామ్ కర్‌ రే’ - ‘క్యా బండీ.. కైసే హై’ : ప్రధాని పలకరింపు - ప్రశంసలు..!!

ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్... హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ను ప్రశంసించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ మోత్తం షెడ్యూల్ బిజీ బిజగా గడిపారు. ఈ పర్యటనలో పార్టీ నేతలకు సమయం ఇవ్వలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. జ్వరం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/K0jADIV
https://ift.tt/qvUxJhb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour