Saturday, 5 February 2022

ట్విట్టర్ లో తెలంగాణ మోత - బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ : ప్రధాని రాకతో ట్యాంక్ బండ్ పై...!!

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో తెలంగాణ అంశాలతో మోత పుట్టింది. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య వార్‌ నడిచింది. తెలంగాణకు సంబంధించి ఏకంగా నాలుగు అంశాలు ట్విటర్‌ ట్రెండింగ్‌లో నిలిచాయి. ప్రధాని మోదీ.. ప్రతిష్ఠాత్మకమైన సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సమయంలోనే ట్విట్టర్ వేదికగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/l0DU3wW
https://ift.tt/qvUxJhb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour