Wednesday, 16 February 2022

జమ్మూకాశ్మీర్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 3.5గా తీవ్రత నమోదు, భయంతో జనం పరుగులు

శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రా ప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదైంది. భూకంపాలను పర్యవేక్షించే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS).. కత్రాకు తూర్పున 84 కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపింది. ‘భూకంపం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/S4IUxjH
https://ift.tt/Ujxtz3f

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour