Wednesday, 16 February 2022

పెళ్లి వేడుకలో పెను విషాదం: బావిలో పడి చిన్నారులతోపాటు 13 మంది మహిళలు మృతి

లక్నో: ఎంతో సంబంరంగా, సందడిగా సాగిన పెళ్లి వేడుకలో పెను విషాదం చోటు చేసుకుంది. కూర్చున్న పైకప్పు కూలిపోవడంతో బావిలోపడి చిన్నారులతోపాటు 13 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వివాహ వేడుకలు జరుగుతున్న ఖుషినగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై కుషీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/slQFarj
https://ift.tt/Ujxtz3f

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour