Monday, 31 January 2022

Union Budget 2022: ఊరట దక్కేనా - కరోనా వేళ ఉపశమనమిస్తారా : ఐటీ పరిమితి పెరిగేనా..!!

కరోనా పరిస్థితులు..ఆర్దిక ఇబ్బందుల్లో రాష్ట్రాలు.. వెసులు బాటు కోరుకుంటున్న సామాన్యులు..ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తన చిట్టా పద్దులతో సిద్దమయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో 2022-23 వార్షిక బడ్జెట్ ను కేంద్ర మంత్రి ప్రవేశ పెట్టనున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ... కేంద్రంలో కరోనా పరిస్థితులు..భవిష్యత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rV93pEJCN
https://ift.tt/KMwdm4615

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour