Monday, 31 January 2022

హైకోర్టులో రఘురామ పిటీషన్- తోసిపుచ్చిన న్యాయస్థానం : సీఐడీ డీజీకి నోటీసు..!!

సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ రాజు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ జరిగింది. ఈ కేసు తిరిగి ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో సీఐడీ విచారణకు ప్రత్యక్షంగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యేలా వెసులుబాటు ఇవ్వాలని పిటీషనర్ రఘురామ కోర్టును

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/W3lQ8P5OS
https://ift.tt/KMwdm4615

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour