Wednesday, 12 January 2022

రఘురామరాజు ఇంటికి సీఐడి అధికారులు: నోటీసులా - అదుపులోకా : ఏం జరుగుతోంది...!!

మరోసారి రఘురామ అంశంలో కలకలం మొదలైంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ నివాసానికి ఏపీ సీఐడి అధికారులు చేరుకున్నారు. నలుగురు అధికారులు రఘరామ ఇంటి వద్ద వెయిట్ చేస్తున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారని చెబుతున్నారు. రఘురామ బయటకు రాకపోవటంతో ప్రస్తుతం వారు వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఏ కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వబోతున్నదీ స్పష్టత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fgeR6y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour