Wednesday, 12 January 2022

వైరల్ వీడియో: సచివాలయ ఉద్యోగులపై ఎంపీడీఓ ఫైర్

అమరావతి: గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు, నిరసన ప్రదర్శనల పట్ల ప్రజలు, అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఉద్యోగాల్లో చేరిన రెండు సంవత్సరాల్లోనే ఆందోళనలను చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఉపాధి అవకాశాలను వెదుక్కుంటూ ఊరిని, కన్నవారిని వదిలేసి ఏ నగరానికో వలస వెళ్లకుండా.. ఉన్న చోటే లక్షలాది మందికి ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించిందని, ఈ రెండేళ్లలోనే ధర్నాలకు దిగడం మంచిది కాదంటూ అభిప్రాయపడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GkJrbb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour