Wednesday, 26 January 2022

ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వస్తారా : చర్చలకు ప్రభుత్వం ఆహ్వానం : ఉద్యోగ సంఘాలు మాత్రం..!!

ఏపీ ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం వర్తమానం పంపింది. ఏపీలో పీఆర్సీ వివాదం పైన సమ్మె బాటకు సిద్దమవుతున్న ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలకు ప్రభుత్వం సిద్దమైంది. తాజా జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల అపోహలను తొలిగించేందుకె..వారితో చర్చల కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మంత్రుల కమిటీ చర్చలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AxOH9e
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour