Wednesday, 26 January 2022

చర్చి పాస్టర్లకు జగన్ షాక్- గౌరవ వేతనానికి 16 వేలలో 500 మందే అర్హులు-కీలకంగా సీఎం నిర్ణయం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన హామీల్లో క్రైస్తవుల చర్చిలను నడిపే పాస్టర్లకు గౌరవ వేతనం కూడా ఒకటి. రాష్ట్రంలో వేలాదిగా ఉన్న చర్చిల్లో పనిచేస్తున్న పాస్టర్లలో చాలా మంది నిరుపేదలుగా గుర్తించిన వైసీపీ.. ఆ మేరకు వారికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u1TcYe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour