గుంటూరు: మధ్యతరగతి కుటుంబీకులు తక్కువ ధరలో ఇళ్లను నిర్మించుకోవడానికి ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్ట్.. ఇవ్వాళ అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ మెగా ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టబోనున్నారు. గుంటూరు జిల్లా నవులూరులోని టౌన్షిప్ను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇది తొలి దశ ప్రాజెక్ట్.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qfFz5I
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment