Monday, 10 January 2022

మధ్య తరగతి కోసం జగన్ సర్కార్ మెగా ప్రాజెక్ట్: నేడు ఈ ఆరు జిల్లాల్లో ప్రారంభం: ఈజీగా బ్యాంక్ లోన్లు

గుంటూరు: మధ్యతరగతి కుటుంబీకులు తక్కువ ధరలో ఇళ్లను నిర్మించుకోవడానికి ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్.. ఇవ్వాళ అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ మెగా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోనున్నారు. గుంటూరు జిల్లా నవులూరులోని టౌన్‌షిప్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇది తొలి దశ ప్రాజెక్ట్.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qfFz5I
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour