Monday, 10 January 2022

భారత్ లో కరోనా విలయతాండవం: వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించిన రాష్ట్రాలివే!!

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యక్తి నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విపరీతంగా పెరుగుతున్న కేసులతో కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలను తీసుకుంటున్నాయి. కోవిడ్-19 కేసుల పెరుగుదల భారతదేశం అంతటా అధికారులను వారాంతపు లాక్‌డౌన్ మరియు రాత్రి కర్ఫ్యూలను విధించేలా ప్రేరేపించింది. తద్వారా సామూహిక సమావేశాలు, సూపర్ స్ప్రెడర్‌ గా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zFj258
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour