Wednesday, 19 January 2022

కరోనా కేసులు మూడు లక్షలను దాటేశాయ్: మరణాల్లోనూ భారీ పెరుగుదల

న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గట్లేదు. భయపడ్డట్టే సంక్రాంతి పండగ సీజన్ ముగిసిన తరువాత కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరిగాయి. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసింది. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని రాష్ట్రాలు వీకెండ్, నైట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fIvQyu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour