Wednesday, 19 January 2022

ఏపీలో ఆస్తిపన్ను మోత ప్రారంభం-కొత్త రేట్లతో నోటీసులు-రిజిస్ట్రేషన్ ధరలు పెరిగితే మరింతగా..

ఏపీలో కొత్త ఆస్తిపన్ను ప్రభావం మొదలుకాబోతోంది. ప్రభుత్వం తాజాగా సవరించిన ఆస్తిపన్ను ప్రకారం డిమాండ్ నోటీసులను పురపాలక సంస్ధలు జారీ చేస్తున్నాయి. గతంలో అద్దె విలువ ప్రకారం విధించే పన్ను కాస్తా ఈసారి నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అలాగే ఆస్తిపన్నును 10 నుంచి 15 శాతం పెంచారు. ఈ మార్పులతో కొత్త నోటీసులను త్వరలో ఇళ్లకు అందజేస్తారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FDEVmU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour