Saturday, 1 January 2022

సీఎం జగన్ సమర్ధతకు పరీక్షగా -పోలవరం అంచనాలకు కొర్రీలు: పూర్తయ్యేదెన్నడు..!!

పోలవరం పెంచిన అంచనాల వ్యవహారం ఇప్పట్లో తేలదా. ప్రాజెక్టు పూర్తి అయ్యేదెన్నడు. ప్రాజెక్టు అథారిటీ సవరించిన అంచనాల ఆమోదంలో పెడుతున్న కొర్రీలతో ఈ సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిని అధిగమించి...అంచనాలకు ఆమోదం పొంది... ప్రాజెక్టుకు నిధుల సాధన..పూర్తి చేయటం ఇప్పుడు సీఎం జగన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది. 2021 మే నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన వైసీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mNJuVf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour