Sunday, 2 January 2022

కొత్త వ్యాపారం: అమ్మకానికి ముస్లిం అమ్మాయిలు: యాప్‌లో ఫొటోలు..వేలం: కేంద్రం సీరియస్

ముంబై: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కేంద్ర బిందువుగా చేసుకుని కొత్త తరహా వ్యాపారం మొదలైంది. గిట్‌హబ్ అనే యాప్‌లో పలువురు ముస్లిం అమ్మాయిల ఫొటోలను అప్‌లోడ్ చేసి, వారికి రేటును నిర్ధారించి మరీ వేలంపాటకు ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారా వారి వేలం పాటలను నిర్వహిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై మూడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32RJMTU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour