Thursday, 20 January 2022

పీఆర్సీ పై పునరాలోచన - మంత్రులకు ఫైనల్ ఛాన్స్ : నేడు ఏపీ కేబినెట్ భేటీ..!!

ఏపీ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఉవ్వెత్తున ప్రారంభించిన నిరసనలు.. వారి తాజా డిమాండ్లే ప్రధాన చర్చగా ఈ రోజున ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పీఆర్సీ పైన అనేక చర్చలు సాగినా.. ముఖ్యమంత్రితో భేటీల తరువాత ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలోనే సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించారు. అయితే, ఆ తరువాత జారీ చేసిన జీవోల్లో హెచ్ఆర్ఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nIM9ja
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour