ఆంధ్రపదేశ్ ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఈమేరకు విజయవాడలోని ఓ హోటల్లో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమైయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై తామంతా ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/352qtIl
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment