మహమ్మారి కరోనా ఎఫెక్ట్ మళ్లీ దేవాలయాలపై పడింది . రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ భారిన పడి ఆస్పత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ కరోనా ప్రభావం ఇప్పుడు శ్రీశైలం దేవాలయంపై పడింది. వైరస్ కట్టడికి శ్రీశైల దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు . సోమవారం నుంచి స్వామి వారి సర్వదర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rvzp0K
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment