Sunday, 16 January 2022

శ్రీశైలం ఆలయానికి కరోనా ఎఫెక్ట్.. స్వామి వారి సర్వదర్శనాలు నిలిపివేత

మహమ్మారి కరోనా ఎఫెక్ట్ మళ్లీ దేవాలయాలపై పడింది . రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ భారిన పడి ఆస్పత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ కరోనా ప్రభావం ఇప్పుడు శ్రీశైలం దేవాలయంపై పడింది. వైరస్ కట్టడికి శ్రీశైల దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు . సోమవారం నుంచి స్వామి వారి సర్వదర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rvzp0K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour