Sunday, 16 January 2022

అడ్డదారులు తొక్కిన బీఎస్ఎప్ అధికారి: రూ. 125 కోట్ల మేర మోసం, 50 కోట్లు అప్పులు కట్టి..

గుర్గావ్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ఉన్నతాధికారి పనిచేసని ఓ వ్యక్తి కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డాడు. అంతేగాక, దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతని కారణంగా మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మీ, పోలీసులు మీడియాకు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FD1KXM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour