మహమ్మారి కరోనా సోకి మృత్యువుతో పోరాడుతున్న ఓ మహిళకు "వయగ్రా " దివ్య ఔషధంగా మారింది. కోమాలోకి వెళ్లిన ఆమెకు వైద్యులు ప్రయోగాత్మకంగా వయగ్రా మందును ఇచ్చారు. దాంతో కేవలం 48 గంటల్లోనే ఆమె ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది. మృత్యువుతో పోరాడుతూ కోమాలోకి వెళ్లిన ఆమె కోలుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రాణాల నుంచి బయటపడింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sZC0SK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment