Tuesday, 4 January 2022

కొత్త పార్టీ దిశగా ముద్రగడ-తక్కువ జనాభాకు అధికారమెందుకని ప్రశ్న-రూట్ మ్యాప్ వెల్లడి

ఏపీలో ప్రత్యేక రాజకీయ పార్టీ స్ధాపన దిశగా అడుగులేస్తున్న మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తక్కువ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి అధికారం ఎలా ఇస్తారని, ఎక్కువ జనాభా అధికారానికి దూరంగా ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బీసీ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eNWdms
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour