Thursday, 13 January 2022

పీఆర్సీపై మళ్లీ అభ్యంతరాలు-సీఎస్ కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్లు-జగన్ తగ్గేనా ?

ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు నిర్వహించి పీఆర్సీ ఫిట్ మెంట్ శాతాన్ని 23గా ఫైనల్ చేసింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా అయిష్టంగానే సరేనన్నాయి. అయితే ఈ ప్రకటన వెలువడిన వారానికి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభ్యంతరాలు వ్యక్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qlO7I4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour