Thursday, 13 January 2022

కరోనా విప్పోటనం - లాక్ డౌనే మార్గమా : 2.47 లక్షల కేసుల నమోదు - 8 నెలల తరువాత గరిష్టంగా..!!

భారత్ లో కరోనా విప్పోటనం కొనసాగుతోంది. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి మొదలైన కేసుల పెరుగుదల రోజు రోజుకీ పెరిగిపోతోంది. మధ్యలో రెండు రోజులు స్వల్ప తగ్గుదల కనిపించినా.. తిరిగి ఇప్పుడు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,47,417 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 84,825

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31TvK3X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour