Sunday, 16 January 2022

ఆంధ్రా రత్న పురస్కార గ్రహీత, కథక్ లెజెండర్ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఢిల్లీలోని సాకేత్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇంట్లో గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. బిర్జూ మహరాజ్ ఇక లేరనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/323S0rN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour