Sunday, 16 January 2022

భారత్ లో 2.58 లక్షల కేసుల నమోదు - పాజిటివిటీ రేటు పెరుగుదల : మరిన్ని ఆంక్షలు..!!

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న మరణాల సంఖ్య పెరగకపోవటంతో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. థర్డ్ వేవ్ విస్తరిస్తున్న వేళ..దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2.58 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతం రోజుతో పోల్చితే 5 శాతం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tzEgk8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour